విప్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

58చూసినవారు
విప్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కొత్తూరు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాంపెల్లి పోచయ్య ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ శ్రేణులు సోమవారం ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్