అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎన్నిక

563చూసినవారు
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎన్నిక
ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని గురువారం నియమించారు. కమిటీ కన్వీనర్ గా పాఠశాల హెచ్ఎం బండి సత్యం, కమిటీ చైర్ పర్సన్ గా కనకం సునీత, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయురాలు పాలుజి సుమలత, వివోఏ గుండేటి నర్మద, వివో కార్యదర్శి సత్తారపు తార, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్