పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన ప్రభుత్వ విప్

568చూసినవారు
పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన ప్రభుత్వ విప్
శ్రీ రామనవమి సందర్భంగా పెగడపల్లి మండలం ఏల్లాపూర్ గ్రామంలోని రామాలయంలో గురువారం నిర్వహించిన రామచంద్రుని పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్