కాంగ్రెస్ లో చేరిన మైనార్టీ నాయకులు

574చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన మైనార్టీ నాయకులు
ధర్మారం మండలానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకులు ఎండి హఫీజ్, ఎండి బాబాలు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు దేవి జనార్ధన్, కాడే సూర్యనారాయణ, తిరుపతి, ఓరెం చిరంజీవి, దేవి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్