ఆలయానికి మేళతాళాలు బహూకరణ

62చూసినవారు
ఆలయానికి మేళతాళాలు బహూకరణ
ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ధర్మారం మండల సీనియర్ రిపోర్టర్ తన్నీరు రాజేందర్ - పద్మ దంపతులు బుధవారం మేళ తాళాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణ అధికారి కాంతారెడ్డి, గ్రామస్తులు తన్నీరు రాజేందర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. నరసింహుడి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్