మార్కెట్ కమిటీ చైర్మన్ గా రూప్లా నాయక్

56చూసినవారు
మార్కెట్ కమిటీ చైర్మన్ గా రూప్లా నాయక్
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బంజేరుపల్లి గ్రామానికి చెందిన రూప్లా నాయక్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా విప్ అడ్లూరికి రూప్లా నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్