ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య

17130చూసినవారు
ట్రైన్ కిందపడి వ్యక్తి ఆత్మహత్య
జమ్మికుంట-ఉప్పల్ రైల్వే స్టేషన్ల మధ్య మడిపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి వివరాల ప్రకారం.. కమలాపూర్లో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీరాములపేటకు చెందిన కోలా సంపత్ ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడని, మృతునికి భార్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్