లాబార్థి అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ప్రచారం

85చూసినవారు
లాబార్థి అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ప్రచారం
లాబార్థి అభియాన్ కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ పట్టణంలోని 41, 42 బూత్ లలో ప్రధానమంత్రి మోదీ వల్ల వచ్చే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలిసి కరీంనగర్ ఎంపీ బీజేపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజ, ప్రధాన కార్యదర్శి తుర్పాటి రాజు, బూత్ అధ్యక్షులు కుసుమ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్