మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

4020చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన మొరం తీసుకోస్తున్న టిప్పర్ ప్రమాదంలో మరణించిన యువతీ యువకులకుటుంబాలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని హామి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్