పద్మానగర్లో అధ్వానంగా పారిశుద్ధ్యం

71చూసినవారు
పద్మానగర్లో అధ్వానంగా పారిశుద్ధ్యం
హుజురాబాద్ పట్టణంలోని 23వ వార్డు పద్మానగర్ కాలనీలో పారిశుద్ధ్యం లోపించింది. మురుగు కాలువల వల్ల దోమల వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కాలువల నిర్మాణం మధ్యలోనే నిలిపివేయగా మురుగు నీరు వెళ్లే దారిలేక చివరన ఖాళీ ప్రదేశంలో నిలుస్తుండటంతో విపరీతమైన దుర్వాసన వెదజల్లుతోంది. అధికారులు సమస్యను పరిష్కరించాలని మంగళవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్