మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుని అరెస్ట్

57చూసినవారు
జగిత్యాల జిల్లా రాయికల్ లో గత రెండు రోజుల క్రితం మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు సింగు గంగ నర్సయ్యను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల రూరల్ సిఐ వై కృష్ణా రెడ్డి తెలిపారు. రాయికల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్