బిజెపి నాయకురాలి పరామర్శ

1079చూసినవారు
బిజెపి నాయకురాలి పరామర్శ
బీర్పూర్ మండల్ తుంగూరు గ్రామానికి చెందిన ఆడెపు నర్సయ్య తల్లి ప్రమాదవశాత్తు గాయపడగా గురువారం వారి స్వగృహంలో వారిని కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్ పరామర్శించారు. ఆమెతో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్