దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

54చూసినవారు
దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ
లోకమాత పోచమ్మ తల్లి దేవాలయంలో భవాని భక్త బృందం గత 46 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాన్ని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ములస్తపు లలిత-మునిందర్, పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు ఆకుపత్తిని శ్రీనివాస్, సాంబారి కళావతి, భవాని భక్త బృందం సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్