రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం

5133చూసినవారు
రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం
జగిత్యాల జిల్లా మేడిపల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు దుర్మరణం చెందారు. మెట్పల్లికి చెందిన ఖైరుద్దీన్, అతని కొడుకు రషీదుద్దీన్ కరీంనగర్ నుంచి తండ్రిని మెట్పల్లిలో దించేందుకు కారులో బయలు దేరారు. మేడిపల్లి సమీపంలోకి రాగానే అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్