గుండు హనుమాన్ స్వామి విగ్రహ ప్రతిష్ట

3672చూసినవారు
గుండు హనుమాన్ స్వామి విగ్రహ ప్రతిష్ట
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద శ్రీ గుండు హనుమాన్ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో బాగంగా నిజామాబాద్ వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్