కాంగ్రెస్ పార్టీలో చేరికలు

2603చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో సోమవారం టీఆర్ నగర్ ఏకలవ్య సంఘం, కన్నా పూర్ బెడ బుడిగ జంగం సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది అని జీవన్ రెడ్డి భరోసానిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో అండగా నిలిచి గెలిపించుకుంటామని ముక్త కంఠంతో నినాదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్