ఎమ్మెల్యేను పరామర్శించిన కేటిఆర్

3273చూసినవారు
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తండ్రి మాకునూరి హన్మంతరావు ఇటీవల మృతి చెందగా జగిత్యాల ధరూర్ క్యాంపులోని ఎమ్మెల్యే స్వగృహంలో వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం పరార్శించారు. వారి వెంట టెస్కాబ్ ఛైర్మన్ రవిందర్ రావ్, జగిత్యాల జడ్పి చైర్ పర్సన్ వసంత ఉన్నారు.

సంబంధిత పోస్ట్