రేషన్ బియ్యం పట్టివేత

56చూసినవారు
రేషన్ బియ్యం పట్టివేత
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగులో పౌర సరఫరాల అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. అక్రమంగా నిలువ ఉంచిన 11 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఈ బియ్యం నిలువ చేసిన పాస్తం కనుకయ్యపై 6 ఏ కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని జగిత్యాల పౌర సరఫరాల గోదాంకు తరలించారు. మల్యాల పౌర సరఫరాల నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, పౌర సరఫరాల ఇన్స్పెక్టర్ బి ఎన్ స్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్