రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి

569చూసినవారు
రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలి
రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని మజీద్, ఈద్గా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న సౌకర్యాలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లైటింగ్ శానిటేషన్ తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దుర్గయ్య, నాయకులు మన్సూర్, భారీ భాయ్, నీలం పెద్దులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్