సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
కరీంనగర్ పార్లమెంట్ నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 90 రోజుల్లోనే ప్రజల అభిమానాన్ని కోల్పోయిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి 15 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్లిపోతాడని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.