స్థానికులతో కార్నర్ సమావేశం

54చూసినవారు
స్థానికులతో కార్నర్ సమావేశం
ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని 59వ డివిజన్ జ్యోతినగర్ లో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పర్యటించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ వై. సునీల్ రావులతో కలిసి మార్నింగ్ వాక్ లో స్థానికులతో కార్నర్ సమావేశం నిర్వహించారు. కేసిఆర్ పాలనలో జరిగిన కరీంనగర్ అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్