'మోదీ బ్రతికున్నంత వరకూ అది జరగదు'

2981చూసినవారు
'మోదీ బ్రతికున్నంత వరకూ అది జరగదు'
కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మోదీ బ్రతికున్నంత వరకూ అది జరగదు అంటూ ప్రధాని మోదీ ఓ సభలో రిజర్వేషన్లపై మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. 'మోదీ బ్రతికున్నంత వరకూ ఆదివాసి, దళితులు, ఓబీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లలో అన్యాయం జరగనివ్వను. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ముస్లింలకు పంచనివ్వను' అంటూ రాసుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్