ఇఫ్తార్ విందులో పాల్గొన్న నేతలు

2602చూసినవారు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న నేతలు
కరీంనగర్ పట్టణంలో బిఅర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సంధర్బంగా కరీంనగర్ లోని ఎన్ ఎన్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన "దావత్ ఏ ఇఫ్తార్" లో ఎమ్మేల్యే గంగుల కమలాకర్, బిఅర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్