పీజీ ఫలితాల విడుదల

1084చూసినవారు
పీజీ ఫలితాల విడుదల
కరీంనగర్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 2022 -23 విద్యా సంవత్సరం నుండి యు.జి.సి. అటానమస్ హోదా పొందింది. కళాశాలలో పీ జీ. 1 మరియు 3వ సెమిస్టర్ల పరీక్షలు మార్చి నెలలో నిర్వహించారు. సోమవారం కళాశాల ప్రిన్సిపాల్ డా. కల్వకుంట రామకృష్ణ, ఎగ్జామినేషన్ కంట్రోలర్ డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఫలితాలు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్