అనాధ పిల్లలకు అల్పాహారం అందించిన అడ్వకేట్ విజయ్

53చూసినవారు
అనాధ పిల్లలకు అల్పాహారం అందించిన అడ్వకేట్ విజయ్
కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి పట్టణానికి చెందిన ప్రముఖ అడ్వకేట్ జవాజి విజయ్ పుట్టినరోజు సందర్భంగా మెట్ పల్లి డివిజన్లోని అమ్మ అక్క పేట్ కాలనీలోగల మిచ్చమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనాధ పిల్లలకు అల్పాహారం మరియు ఫుడ్స్ ఇవ్వడం జరిగింది. టెస్ట్ మేనేజ్మెంట్ పిల్లలు విజయ్ కి ధన్యవాదాలు తెలిపారు. అనాధ పిల్లలకు అల్పాహారం ఇవ్వడం ఎంతో మంచి కార్యక్రమం అని అడ్వకేట్ జవాజి విజయ్ ని పలువురు మిత్రులు అభినందించారు.

సంబంధిత పోస్ట్