రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

589చూసినవారు
రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబుకు కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు, పంటలకు మద్దతు ధర, కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన ప్రకారం క్వింటాలుకు 500 బోనస్ ఇవ్వాలని వినతి పత్రంలో డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్