పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్దాం: ఎంపీ అరవింద్

50చూసినవారు
పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్దాం: ఎంపీ అరవింద్
కోరుట్ల నియోజకవర్గం, పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని రానున్న స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేల కార్యకర్తలకు దిశానిర్దేశం ఎంపీ అర్వింద్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపుర ఎంపీతో పాటు జిల్లా అధ్యక్షులు మొరపల్లి సత్యనారాయణరావు, ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గం ముఖ్య నాయకులు, బూతు స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్