పేదింటి అమ్మాయి వివాహం

591చూసినవారు
పేదింటి అమ్మాయి వివాహం
జగిత్యాల జిల్లా శుక్రవారం మెట్ పల్లి పట్టణం కోర్టు వాడలో నివసిస్తున్న మద్దివేని లావణ్య తండ్రి వెంకటేష్ నిరుపేద కుటుంబం అని ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ కి సమాచారం తెలుపగా ట్రస్ట్ వారు వివరాలు తెలుసుకొని పెళ్లికి కావలసిన పుస్తె మట్టెలు, పెళ్లి కూతురికి పట్టు చీర, 150 మందికి సరిపడ భోజనం సరుకులు అందించారు. ఈ వివాహంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 55వ పేదింటి అమ్మాయి వివాహం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్