బోనాలతో కిక్కిరిసిన పెద్దాపుర్ మల్లన్న ఆలయ ప్రాంగణం

2629చూసినవారు
బోనాలతో కిక్కిరిసిన పెద్దాపుర్ మల్లన్న ఆలయ ప్రాంగణం
పెద్దాపూర్ మల్లన్న స్వామి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి బోనాల జాతర కన్నుల పండుగగా సాగింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మల్లన్న స్వామికి బోనాలను సమర్పించుకున్నారు. సుమారు 30వేల బోనాలు ఒకేసారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఆలయ ప్రాంగణ మంతా మల్లన్న నామస్మరణతో మారుమోగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్