మల్లాపూర్ లో గర్భిణులకు పరీక్షలు

585చూసినవారు
మల్లాపూర్ లో గర్భిణులకు పరీక్షలు
మల్లాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మండల వైద్యాధికారిణి డాక్టర్ వాహిని ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణీలకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్తహీనత బారిన పడకుండా ఉండాలంటే ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనత బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్