జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం

15004చూసినవారు
శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై అదుపుతప్పి కరెంటు స్తంభాన్ని టిప్పర్ లారీ ఢీకొని రోడ్డుపై పడిపోయింది. ఈ సంఘటనలో టిప్పర్ లారీ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వాహనదారులు 108 కి, పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది లారీ డ్రైవర్ ను హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జేసీబీల సహాయంతో లారీని అడ్డు తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్