కేశవపట్నంలో శ్రీ రేణుక ఎల్లమ్మకు బోనాల సమర్పణ

67చూసినవారు
శంకరపట్నం మండలం కేశవపట్నంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో భాగంగా మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు నెత్తిన బోనాలతో సోమవారం సాయంత్రం ప్రారంభమైన ఈ యాత్ర డప్పు చప్పుల మధ్య యువకుల నృత్యాలతో మంగళవారం ఉదయం ఎల్లమ్మ గుడికి చేరుకొని భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ యాత్రలో గ్రామస్తులు, యువకులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్