ఏప్రిల్ 3న రాజ్యాంగ రక్షణ యాత్రను విజయవంతం చేయండి

576చూసినవారు
ఏప్రిల్ 3న రాజ్యాంగ రక్షణ యాత్రను విజయవంతం చేయండి
మనువాద వారసులను తరిమి కొట్టడానికి బుద్ధి జీవులు ఏకం కావాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలనే శక్తులను నిర్వీర్యం చేయాలని ఆయన అన్నారు. ఏప్రిల్ 10న హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించే రాజ్యాంగ రక్షణ యాత్రను విజయవంతం చేయాలని మాల మహానాడు రాష్ట్ర నాయకుడు, మన్నెంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంజయ్య పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్