కేశవపట్నం బ్రహ్మా విద్యాశ్రమంలో రామకోటి జప యజ్ఞం

1032చూసినవారు
శంకరపట్నం మండలం కేశవపట్నంలోని బ్రహ్మా విద్యాశ్రమంలో శుక్రవారము శ్రీ తారక రామ నామ మహా యంత్ర జప కోటి యజ్ఞం 2వరోజు నిర్వహించారు. పూజ-హోమములు, మహాత్ముల ప్రవచనములు, ప్రసాదవితరణ గావించారు. ఈ కార్యక్రమంలో గురువులు పరిపూర్ణనందగిరి, బ్రహ్మానందగిరి, అసంగానంధగిరి, చిన్మయానందగిరి స్వామీజీలు, అద్వైతానందగిరి మాతాజీ, నిర్వాహకులు తణుకు ఓంకారం, కర్మకొండ రాజయ్య, తణుకు ప్రభాకర్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్