ఓబులాపూర్‌లో రెడ్డి సంఘం సమావేశం

70చూసినవారు
ఓబులాపూర్‌లో రెడ్డి సంఘం సమావేశం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉమ్మెంతల మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పండుగు రాజిరెడ్డి, వికృతి లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి & కోశాధికారిగా పండుగు ఎల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులుగా మడుపు ఎల్లారెడ్డి, గుజ్జుల నరసింహారెడ్డి, పాశం నారాయణరెడ్డి, పల్లె సత్తిరెడ్డి, పండుగు ముత్యం రెడ్డి, అధ్యక్షులుగా పాశం ముత్యంరెడ్డి ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్