ఉగాది సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

1069చూసినవారు
ఉగాది సందర్భంగా పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ఉగాది పండుగను పురస్కరించుకొని మంగళవారం శంకరపట్నం మండలం కేశవపట్నంలోని పోచమ్మ తల్లి దేవాలయంలో గ్రామ ప్రజలందరూ బోనాలు కొబ్బరికాయలతో, అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్