ఏపీ ప్రజలకు తీపి కబురు

603చూసినవారు
ఏపీ ప్రజలకు తీపి కబురు
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న క్రమంలో ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఉత్తర కోస్తా నుంచి అంతర్గత రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి కారణంగా మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్