అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత

51చూసినవారు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత
ముత్తారం మండలం ఖమ్మంపల్లి మానేరు నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఎస్ఐ మధుసూదన్ రావు స్పష్టం చేశారు. అక్రమంగా ఎవరైనా ఇసుక రవాణాకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్