సివిల్ రైట్స్ డే

62చూసినవారు
సివిల్ రైట్స్ డే
మంథని నియోజకవర్గం ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామంలో మంగళవారం అధికారులు సివిల్ రైట్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో ప్రజలకు అంటరానితనం, కులవివక్షతపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో ఆర్ఐ భవాని, ఎంపిఓ వేణుమాధవ్, కానిస్టేబుల్ సంతోష్ ఎస్సీ కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్