నేడు పౌర హక్కుల దినోత్సవం

59చూసినవారు
నేడు పౌర హక్కుల దినోత్సవం
ముత్తారం మండలం దరియాపూర్ గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ. సమాజంలో కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ భవానీ ప్రసాద్, ఎంపిఓ బైరి వేణు మాధవ్, కానిస్టేబుల్ సంతోష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్