నేడు మంథనిలో మంత్రి పర్యటన

63చూసినవారు
నేడు మంథనిలో మంత్రి పర్యటన
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం మంథనిలో పర్యటించనున్నారు. మున్సిపల్ పరిధిలో అమృత్- 2 పథకం కింద కేంద్ర, రాష్ట్ర నిధులు 12 కోట్ల 10లక్షలతో పోచమ్మ వాడ వద్ద 8 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకుతో పాటు 25 కి. మీ పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా గురుకుల పాఠశాల/కళాశాల ఆవరణలో మొక్కలు నాటనున్నారు.

సంబంధిత పోస్ట్