కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

1057చూసినవారు
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రామగిరి మండలం కల్వచర్ల, లొంక కేసారం, నాగేపల్లి, నవాబుపేట, లద్నాపూర్, రాజాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిఆర్డిఓ రవీందర్ గురువారం ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడి ధాన్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఎం రవి, ఏపిఎం స్వరూప రాణి, సిసిలు శంకర్, రమేష్, శోభారాణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్