పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలి

1050చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలి
పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాలని మంథని ఆర్డిఓ హనుమనాయక్ అన్నారు. బుధవారం రామగిరిలోని జేఎన్ టియుహెచ్ యూనివర్సిటి కళాశాలలో నియోజకవర్గ స్థాయి ఎలక్షన్ టీంలు, సెక్టార్ అధికారులు, మాడల్ కోడ్ అధికారులు, తహసిల్దార్లు, నోడల్ అధికారులు, పోలీస్ అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై ఆర్డిఓ చర్చించారు. ఈ సమావేశంలో ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్