ప్రైవేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం

574చూసినవారు
ప్రైవేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలని మంథని పట్టణానికి చెందిన రమేష్ బుధవారం మండల విద్యాధికారి లక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ప్రకారం నిబంధనలు పాటించడం లేదని ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేసి, యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్