గొప్ప మనసు చాటుకున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

547చూసినవారు
గొప్ప మనసు చాటుకున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
మంథని మండలo గోపాల్ పూర్ గ్రామానికి చెందిన కందునూరి అంజలి కడుపు నొప్పితో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo వారికి 2లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అంజలి కుటుంబ సభ్యులకి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి అందచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్