వర్షకాలం దృష్ట్యా అప్రమత్తంగా ఉండలి

76చూసినవారు
వర్షకాలం దృష్ట్యా అప్రమత్తంగా ఉండలి
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్, మెప్మా సిబ్బందితో చైర్ పర్సన్ డా. దాసరి మమత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాల్లో, ఇంట్లో మురుగునీరు నిలవకుండా చుడాలన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, విద్యుత్ ఏఈ రవీందర్ మున్సిపల్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్