కాంగ్రెస్ నాయకుల ప్రచారం

75చూసినవారు
కాంగ్రెస్ నాయకుల ప్రచారం
పెద్దపల్లి పట్టణంలోని 9వ వార్డులో బుధవారం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు ఆదేశాల మేరకు పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని ప్రచారం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీపథకాలను వివరించారు. ఈకార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ మహమ్మద్ అబ్దుల్ నదీమ్, కౌన్సిలర్ ఎరుకల కల్పన రమేష్, నాయకులు ముస్తాక్ నవాబ్, శ్రీకాంత్, సుధాకర్ రావు, ఇమ్రాన్, వెంకటేశం పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్