విగ్రహా ప్రతిష్ట పూజల్లో మాజీ మంత్రి

1575చూసినవారు
విగ్రహా ప్రతిష్ట పూజల్లో మాజీ మంత్రి
జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బుధవారం జరిగిన విగ్రహా ప్రతిష్ట, ద్వజస్తంభ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ రఘువీర్ సింగ్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్