మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి: కలెక్టర్

56చూసినవారు
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి: కలెక్టర్
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం ఇందిర మహిళా శక్తి మెప్మా ద్వారా పెద్దపల్లి 21వ వార్డు అరుణోదయ మహిళ స్వశక్తి సంఘం సభ్యురాలు పల్లెర్ల సౌజన్య రూ. 4. 5 లక్షలతో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్ మొబైల్ టిఫిన్ సెంటర్ ను కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు ఆకుల వెంకటేష్, మల్లికార్జున్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్