స్థానికులకే ఎంపి టికెట్ కేటాయించండి: మద్దెల

70చూసినవారు
పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ టికెట్ వివిధ రాజకీయ పార్టీలు గోదావరిఖని కి చెందిన నాయకులకే ఇవ్వాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ కోరారు. శనివారం దినేష్ మాట్లాడుతూ, ప్రతిసారీ వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యమైన జాతీయ పార్టీలు వలస వాదులకే టికెట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపార వేత్తలు, వైద్యులు, సామాజిక సేవకులు ఉన్నారని, ఈ ప్రాంత వాసులకే టికెట్లు కేటాయించాలని దినేష్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్